- రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే KCRకు పడుతుందన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణలో మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం
- కాళేశ్వరం పరిహారం ఎంతమందికిచ్చారో చెప్పాలన్న సుప్రీంకోర్టు
- ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీం అమలుకు నిర్ణయం
- రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు
- కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఈడీ సమన్లు, జూలై 21 హాజరు కావాలని వెల్లడి
- కర్ణాటకలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత గిరీష్ కంబనూరు
- కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- శ్రీలంక కొత్త అధ్యక్షుడిని జూలై 20న ఎన్నుకోనున్నట్లు సమాచారం
- రేపటి నుంచి టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్
11/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM

© File Photo