• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1.3 లక్షల మందికి దళితబంధు

    తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత దళితబంధు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దళితబంధు వేడుకలు కూడా నిర్వహించాలని భావించింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించాలని పేర్కొంది. రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాల పోడు భూములను 1,55,393 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించింది.