తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 5గంటల వరకు సమయం పడుతోంది.వైకుంఠ క్యూకాంప్లెక్సుల్లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శిచుకున్నారు. మరో 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్