తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠకాంప్లెక్సుల్లోని అన్ని కాంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న స్వామివారిని 73,420 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,621 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.28కోట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 8గంటలు

© ANI Photo