• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గూగుల్‌ సెర్చ్ చేసి యువతి ఆత్మహత్య

    ‘ఉరి ఎలా వేసుకోవాలి’ అంటూ గూగుల్ సెర్చ్‌ చేసి ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి నర్సీపట్నంలో ఈ ఘటన వెలుగుచూసింది. అనకాపల్లి నర్సీపట్నంకు చెందిన మంత్రి సత్యనారాయణ, భవానిల ఏకైక కుమార్తె కాకినాడ జేఎన్టీయూలో పీజీ చదువుతోంది. ఆరోగ్యం బాగాలేక రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.