• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే: చంద్రబాబు

    రూ.2 వేల నోట్లన్నీ ఏపీ సీఎం వైఎస్ జగన్ దగ్గరే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. ‘‘రాష్ట్రం పిచ్చోడు చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డుకుంటా. రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయి. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువవుతోంది. నాలుగేళ్లలో రూ.2.27 లక్షల కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డారు. మూడు రాజధానులంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.’’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv