• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌కు మరో ‘వందేభారత్’

    హైదరాబాద్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మహరాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడవనుంది. నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కి.మీ దూరం ఉంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో ప్రయాణించడానికి 10 గంటలకు పైనే పట్టనుంది. అదే వందేభారత్ రైలులో 6.30 గంటల్లోనే చేరుకోవచ్చు. నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv