• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ నజీర్ అహ్మద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కాగా ఈ నెల 17న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకశాం ఉంది. 18న పెట్టొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. దీనిపై నేడు క్లారిటీ రానుంది. 2023-24 బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 24 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.