• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోటు ఇప్పుడు వాడుకోవచ్చా?

    రూ.2 వేల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ స్పందించింది. రూ.2 వేల నోట్లను ప్రజలు లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్యాంకులతో పాటు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. రోజుకు రూ.20 వేలు మాత్రమే మార్చుకోవాలని పేర్కొంది. నోట్ల మార్పిడి ఉచితమని ఆర్బీఐ స్పష్టం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv