• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మధ్యాహ్నం బయటకు రావొద్దు: వాతావరణశాఖ

    తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. అటు ఏపీలో ఎండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో 42 డిగ్రీలు, కడపలో 43.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv