ఈరోజు తెలుగురాష్ట్రాల్లో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. హైదరాబాద్లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.50,600కు చేరింది. 24క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.55,200 పెరిగింది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.200 తగ్గి రూ. 74,300 వద్ద కొనసాగుతోంది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.