తెలుగురాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYDలో 22క్యారెట్ల 10గ్రా.గోల్డ్ రేటు రూ.100 తగ్గి 53,050కు చేరింది. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.110 తగ్గి రూ.57,870కు పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,500 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.