తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.52,700కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.57,490కి ఎగబాకింది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.74,000కు చేరుకుంది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.