• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-1 మెయిన్స్‌

    తెలంగాణ: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని TSPSC ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఏఈ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇకనుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని వివరించారు. ఏప్రిల్‌ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై కమిషన్‌ ఇవాళ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాగా, టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారని జనార్ధన్‌ రెడ్డి అన్నారు.