హిమాచల్ ప్రదేశ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్కు ఒక చిక్కు వచ్చి పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆ పార్టీ పాత పింఛను విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది కాస్త కఠిన సవాలుగా మారింది. రాష్ట్రంలో దాదాపు 2.5లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.5లక్షల మంది కొత్త పింఛను విధానం కింద ఉన్నారు. 2020-21 నాటికి పింఛన్లపై ప్రభుత్వం రూ. 6,088 కోట్లు వెచ్చించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం లోటు బడ్జెట్లో మనుగడ సాగిస్తున్న దృష్ట్యా ఈ హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పబోవని రాజకీయ పండితులు చెబుతున్నారు.
పాత పింఛను పునరుద్ధరణ ఎలా..?
-
By Naveen K

© Envato
- Categories: India, News
- Tags: assemblyElectionshimachalpradeshops
Related Content
నిలకడగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి
By
Sateesh
January 27, 2023
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్!
By
Sateesh
January 27, 2023
పాతాళానికి పడిపోయిన పాకిస్తాన్ రుపీ
By
Sateesh
January 27, 2023
ఏపీ ప్రజలకు మరో ఛాన్స్; కళ్యాణమస్తు రీఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసు ఛేదన
By
Naveen K
January 27, 2023