గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, షమీలకు ప్రత్యామ్యాయం కోసం బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. వీరిస్థానంలో ఇటీవల ఇండియా ఎ జట్టులో రాణిస్తున్న స్పిన్నర్ సౌరభ్ కుమార్, నవదీప్ సైయినీలను తీసుకురావాలని చూస్తోంది. వారు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవటంతో ఈ యువ క్రికెటర్ల వైపు మెుగ్గు చూపుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ బంగ్లాదేశ్-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్ పర్యటనలో ఉన్నారు.
జడేజా, షమీ స్థానంలో వీళ్లేనట!
-
By Praveen M

© ANI Photo
- Categories: Cricket, Cricket News
- Tags: jadejaShami
Related Content
ఇంటివాడైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్
By
Naveen K
January 27, 2023
ఆంధ్ర విజయం.. కష్టాల్లో హైదరాబాద్
By
Naveen K
January 27, 2023
బాబర్ అజామ్కు రెండు ఐసీసీ అవార్డులు
By
Naveen K
January 27, 2023
నేడే కివీస్తో తొలి టీ20
By
Sandireddy V
January 27, 2023
రంజీల్లో అదరగొట్టిన జడేజా
By
Praveen M
January 26, 2023