తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్