• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లండన్ ఫ్లైట్ ఎక్కనున్న కోహ్లీ

    ఐపీఎల్ 2023లో గుజరాత్‌తో మ్యాచ్ ఆడి గంటలు కూడా గడవక ముందే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. WTC ఫైనల్ కోసం కోహ్లీ ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ ఫైనల్ పోరుకు ఇంకా రెండు వారాల సమయమున్నా హడావుడిగా బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకే ముందుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీతోపాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లు కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv