రాష్ట్రంలోని 4 వేల గ్రామాల్లో భూములు రీ సర్వే చేసి భూ హక్కు పత్రాలను జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ సాయిప్రసాద్ సమావేశమయ్యారు. సరైన సమాచారం లేని కారణంగా భూ హక్కు పత్రాలు జారీ కానీ కేసులను పరిష్కరించాలని సీసీఎల్ఏ ఆదేశించారు. పట్టాదారు మృతి చెందడం, సర్వే, ఖాతా నంబర్లు తప్పుగా ఉండటం, విస్తీర్ణం సరిపోకపోవడం వంటి సమస్యలను పరిష్కరించి పత్రాలు జారీ చేయాలని సూచించారు.
ఏపీలో భూముల రీసర్వే
-
By Sandireddy V

© ANI Photo
Related Content
తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్!
By
Sateesh
January 27, 2023
పాతాళానికి పడిపోయిన పాకిస్తాన్ రుపీ
By
Sateesh
January 27, 2023
ఏపీ ప్రజలకు మరో ఛాన్స్; కళ్యాణమస్తు రీఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసు ఛేదన
By
Naveen K
January 27, 2023
ఉత్తరాఖండ్లో కుంగుతున్న మరిన్ని ప్రాంతాలు
By
Naveen K
January 27, 2023