మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది. ‘SSMB28’ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు తమన్, ఫొటోగ్రాఫర్ అవినాశ్ తదితరులు కలిసి ముంబయి వెళ్లారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. ‘ఇంత చక్కని ఇంటి భోజనంతో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు షాజియాకు ధన్యవాదాలు’ అంటూ అందులో రాసుకొచ్చింది.
ముంబయిలో మహేశ్, త్రివిక్రమ్
-
By Naveen K

Screengrab Instagram:namratashirodkar
- Categories: Movie Making, Telugu Movies
- Tags: maheshbabussmb28trivikramSrinivas
Related Content
లోకేశ్ పాదయాత్ర; సొమ్మసిల్లి పడిపోయిన హీరో
By
Sandireddy V
January 27, 2023
ఫస్ట్ డే కలెక్షన్స్; టాప్ 10 మూవీస్ ఇవే..
By
Sandireddy V
January 27, 2023
‘పఠాన్’ వసూళ్ల తుఫాన్
By
Sandireddy V
January 27, 2023
బాలయ్యకు షాక్! అన్నపూర్ణ స్టూడియోలోకి నో ఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
తమిళ నెటిజన్ ట్వీట్కు రెహమాన్ రిప్లై
By
Naveen K
January 27, 2023