విద్యార్థి కోసం కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థి కోసం కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

    విద్యార్థి కోసం కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

    September 5, 2022

    screen shot

    తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల మంచి మనసు చాటుకున్నారు. మంత్రి సబితా వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం చూశారు. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపి కిందకు దిగి చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నావని ఆ కుర్రాడిని ఆడిగారు. బురదలో నడవటం వల్ల చెప్పులకు బురద అంటుకుని ఉడటంతో చెప్పులు వేసుకోలేదని విద్యార్థి సమాధానం చెప్పాడు. ఆ క్రమంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్లు పాడవుతాయని, వేసుకోవాలని మంత్రి సూచించారు. గతంలో ఇలాగే చెప్పులు లేకుండా నడిచిన విద్యార్థులకు సబితా చెప్పులు కొనిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version