• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాసనసభ అంటే సొంత పార్టీ వ్యవహారం కాదు’

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో మంగళవారం కుర్చీలు వెతుక్కునే లోపే సభను వాయిదా వేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. 6 నిమిషాల తతంగం కోసం అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. శాసనసభ అంటే అధికార పార్టీ సొంత వ్యవహారం కాదని మండిపడ్డారు. బీఏసీ సమావేశానికి కూడా బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలవలేదని పేర్కొన్నారు. మరమనిషి అంటే తప్పేముందన్నారు. అదేం నిషేధ పదం కాదన్నారు. చిన్న చిన్న అంశాలకు నోటీసులు జారీ చేయడం విడ్డురంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించాల్సిన శాసనసభను దుర్వినియోగం చేస్తున్నారని అధికార ప్రభుత్వాన్ని రఘనందన్ ప్రశ్నించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv