• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీ అవినాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఈ కేసును విచారించవచ్చని సీబీఐకి అనుమతి ఇచ్చింది. అవినాశ్ తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కాగా వివేకా హత్యలో తాను పాల్గొన్నట్లు ఆధారాలు లేవని అవినాశ్ కోర్టులో పిటీషన్ వేశారు.