ఉమ్మడి ఏపీని మేము ఎప్పుడూ కోరుకుంటామని వ్యాఖ్యానించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ అటుంచి.. ముందు జగన్, షర్మిలను కలపండి అంటూ సజ్జలపై మండిపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని కలపలేని మీరు.. విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్సార్సీపీ కొత్త నాటకానికి తెర లేపిందని ఆరోపించారు.
‘ఉమ్మడి ఏపీ కాదు.. వైఎస్ ఫ్యామిలీని కలపండి’
-
By Sandireddy V

Courtesy Twitter: POTHULA BALAKOTAIAH
- Categories: AP, News, Politics, Telangana
- Tags: balakotaiahFIRESONjacchairmansajjala
Related Content
ఏపీ ప్రజలకు మరో ఛాన్స్; కళ్యాణమస్తు రీఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసు ఛేదన
By
Naveen K
January 27, 2023
ఉత్తరాఖండ్లో కుంగుతున్న మరిన్ని ప్రాంతాలు
By
Naveen K
January 27, 2023
అనుమానంతో గొంతు కోసి చంపేశాడు!
By
Naveen K
January 27, 2023
హిండెన్స్బర్గ్పై న్యాయపోరాటానికి రెడీ: అదానీ గ్రూప్
By
Naveen K
January 27, 2023