కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 9 మందిని పద్మ భూషణ్ అవార్డు వరించింది.
ఎస్.ఎల్. బైరప్ప- సాహిత్యం, విద్య – కర్ణాటక
కుమార మంగలం బిర్లా – పరిశ్రమలు – మహారాష్ట్ర
దీపక్ ధార్ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – మహారాష్ట్ర
చినజీయర్ స్వామి – ఆధ్యాత్మికం – తెలంగాణ
సుమన్ కల్యాణ్ పూర్ – కళలు – మహారాష్ట్ర
కపిల్ కపూర్ – సాహిత్యం, విద్య – దిల్లీ
సుధా మూర్తి – సామాజిక సేవ – కర్ణాటక
కమలేష్ .డి. పాటిల్ – ఆధ్మాత్మికం – తెలంగాణ