ప్రముఖ టీవీ నటి శివంగి జోషి ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా తాను ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరీయల్ ద్వారా ఈ 24 ఏళ్ల నటి పాపులర్ అయ్యారు. ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ గత రెండు మూడు రోజులు కష్టంగా గడిచాయి. కానీ కుటుంబం, వైద్యుల సాయంతో ప్రస్తుతం బాగానే ఉన్నాను’ అని శివంగి జోషి పోస్ట్ చేసింది.
-
Courtesy Instagram:shivangijoshi18
-
Courtesy Instagram:shivangijoshi18