• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్ మోస్తరు స్కోర్

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మోస్తరు స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్(103) సెంచరీతో చెలరేగాడు. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయిన దశలో ప్రభ్ సిమ్రన్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. దీంతో పంజాబ్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. సామ్ కర్రన్(20) ఫరవాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv