జాంబియా దేశంలో 66 మంది చిన్నారుల మరణానికి భారత్ లో తయారైన దగ్గు మందు కారణమనే ఆరోపణలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఘాటూగా స్పందించారు. ఇలాంటి ఆరోపణలు దేశానికే సిగ్గుచేటన్నారు. కరోనా టీకాలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసినప్పటికీ దగ్గు మందు అపవాద మచ్చ తెచ్చేదంటూ వ్యాఖ్యానించారు. దేశంలో చాలావరకు గన్యా, డెంగీ సమస్యతో బాధపడుతున్నా… మందు కనుగోలేకపోవటం వైఫల్యమేనన్నారు.
భారత పరిశోధన రంగానికి మచ్చ : నారాయణమూర్తి

© ANI Photo