• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు షాక్!

    క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. సర్వీస్ ఛార్జీలు పెంచినట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ.99 ఉన్న ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ ఛార్జీలు ఇప్పుడు రూ.199కు పెరిగాయి. వీటికి జీఎస్టీ, ఇతర పన్నులు అదనంగా ఉన్నాయి. పెరిగిన ఛార్జీలు ఈ నెల 17 నుంచే అమల్లో ఉన్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్లకు గిఫ్ట్ కార్డుల రిడింప్షన్, రివార్డు పాయింట్ల రిడీమ్ నిబంధనలు కూడా పెరిగాయి. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.