తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు స్పల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి 52,350కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.57,110కి ఎగబాకింది. అటు కిలో వెండిపై రూ.400 పెరగ్గా… ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,700కు చేరింది.