వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 59,135 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 17,412 పాయింట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, విప్రో, టాటా స్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. టైటాన్, ఐటీసీ, హెచ్సీఎల్, టాటామోటార్స్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్