• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    వరుసగా మూడు రోజులు నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 327 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 65,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ సూచీ 19,526 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv