• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

    దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 297 పాయింట్లు లాభపడింది. దీంతో 61,729 పాయింట్ల వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 18,203 పాయింట్ల వద్ద ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, రిలయన్స్, మారుతి సుజుకీ, ఎస్‌బీఐ, సిప్లా, నెస్లే, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్, టైటాన్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv