• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

    స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 18 పాయింట్ల లాభంతో 61,981 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభపడింది. దీంతో నిఫ్టీ 18,348 పాయింట్ల వద్ద స్థిరపడింది. దివీస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటామోటార్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, విప్రో, సిప్లా, టాటా స్టీల్, ఐసీఐసీఐ, బ్రిటానియా షేర్లు లాభాల్లో కొనసాగాయి. టైటాన్, టెక్ మహీంద్రా, అపోలో, సన్ ఫార్మా, నెస్లే, రిలయన్స్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv