• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షిప్‌లో ప్రయాణిస్తున్న 300 మందికి వింత వ్యాధి!

    క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న 300 మంది వింత వ్యాధితో బాధపడుతున్నారు. టెక్సాస్ నుంచి మెక్సికోకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడలో మొత్తం 2,881 మంది ప్రయాణికులు ఉండగా 284 మంది మిస్టరీ వ్యాధి బారిన పడ్డారు. 1,159 మంది సిబ్బందిలో 34 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ వ్యాధికి కారణాలు ఇంకా తెలియరాలేదు.