అఫ్గానిస్థాన్- కాబుల్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. కాబుల్లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో 53 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 46 మంది బాలికలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాబుల్లో ఆత్మహుతి దాడి.. 53 మంది మృతి

yousay