‘మేజర్’ 21 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. తెలుగురాష్ట్రాల్లో ఈ మూవీ 21 రోజుల్లో ఇప్పటివరకు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లు రాబట్టింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్గా అడివి శేష్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు.