• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో రద్దీ సాధారణం

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా, నిన్న స్వామి వారికి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అటు నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే!

    AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కాంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. రూ.300 దర్శనానికి 3 గం.లు పడుతున్నట్లు చెప్పింది. నిన్న 85,497 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,873 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.41కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.