• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Janhvi Kapoor: నిధి, జాన్వీ, అనసూయ కసి అందాలు.. చూసి తట్టుకోగలరా?!

    యంగ్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) మరోమారు తన సొగసుల సంపదను ఆరబోసింది. ఉప్పొంగే ఎద అందాలతో అందర్ని ఆకట్టుకుంది.  వైట్‌, రెడ్‌, బ్లాక్‌ డ్రెస్సుల్లో నిధి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు.  ఈ ఫొటోల్లో నిధి.. ఏ మాత్రం తన అందాన్ని దాచుకోకుండా కనిపించింది. ఎద, థైస్‌, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్ల మతి పోగొట్టింది. ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో పుట్టింది. కానీ, నిధి … Read more

    Hanuman Collections: బాహుబలి తర్వాత ‘హనుమానే’ టాప్‌.. లాభాలే లాభాలు! ఎన్ని కోట్లు అంటే?

    సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్‌ (Hanuman Movie) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మూవీ విడుదలై నేటితో (జనవరి 29) 17 రోజులు అయినప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ (Bollywood) ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయోధ్య రామమందిరం గుడి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నార్త్‌ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ వారంలో హనుమాన్‌ రూ.300 కోట్ల క్లబ్‌లో … Read more

    Soundarya Sharma: సెగలు రేపుతున్న బాలీవుడ్‌ బ్యూటీ.. హాట్‌ ఫొటోలు వైరల్‌! 

    బాలీవుడ్‌ బ్యూటీ సౌందర్య శర్మ (Soundarya Sharma) సెగలు పుట్టించే అందాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  తాజాగా బ్లాక్‌ లెహంగాలో కనిపించిన ఈ భామ.. ఎద, నడుము అందాలు చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగించింది.  సంప్రదాయ దుస్తుల్లోనూ తన హాట్‌ హాట్‌ అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సౌందర్యనే స్వయంగా షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.  సెప్టెంబర్‌ 20, 1994న ఢిల్లీలో జన్మించిన సౌందర్య శర్మ.. తన విద్యాభ్యాసాన్ని అంతా అక్కడే కొనసాగించింది. ఆ తర్వాత మోడల్‌గా … Read more

    Maldives Row: మాల్దీవులు VS లక్షద్వీప్‌ వివాదం.. రంగంలోకి బాలీవుడ్‌ ప్రముఖులు!

    ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు.  భారత్‌లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. … Read more

    Rashmika Fake Video: నెట్టింట రష్మిక బోల్డ్‌ వీడియో వైరల్‌.. మండిపడ్డ కేంద్రం, అమితాబ్‌ బచ్చన్‌!

    సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో రష్మిక (Rashmika) ఒకటి. ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన పోస్టులను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ఈ భామ పెట్టే ఏ చిన్న ఫోటో అయినా నిమిషాల వ్యవధిలో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.  రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ఫేక్‌ … Read more

    ఎంపీగా స్టార్ హీరోయిన్ పోటీ?

    రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ క్లారిటీ ఇచ్చారు. నిన్న గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కంగనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించింది. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగనా చెప్పుకొచ్చింది.

    జియో వరల్డ్‌ ఈవెంట్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో మెరిశారు. Screengrab Instagram: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    ఓటీటీలోకి భారీ యాక్షన్‌ సినిమా

    బాలీవుడ్‌లో దర్శకుడు రోహిత్ శెట్టి తెలుగుతో సహా పలు భాషల్లో ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రం విడుదలపై తాజా అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 19న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా పాన్‌ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు రోహిత్ శెట్టి ప్రకటించారు.

    అప్పుడే నాలో మార్పు వచ్చింది: ప్రియాంక చోప్రా

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తల్లి అయ్యాక తన మనస్తత్వంలో మార్పు వచ్చిందని చెప్పింది. ‘మతృత్వం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. నాకు ఎన్నో జాగ్రత్తలు నేర్పించింది. నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహించారు. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నేను నా కూతురికి అలానే ప్రేమ పంచడానికి ప్రయత్నిస్తున్నాను’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

    ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’

    ఓటీటీకి ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’రీసెంట్‌‌గా విడుదలైన కామెడీ డ్రామా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీలో అనన్యాపాండే హీరోయిన్‌గా నటించింది. రాజ్‌ శాండిల్యా దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న థియోటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 20 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడయా వేదికగా తెలిపింది.