• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొత్త రూపంలో కోవిడ్‌-19 వ్యాప్తి

    కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను మార్చుకుంటుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

    క్షమాపణలు చెప్పిన సోనూ సూద్

    కరోనా సమయంలో ఎంతోమందికి బాసటగా నిలిచి ఆదర్శప్రాయుడయ్యారు నటుడు సోనూ సూద్. అయితే, భారతీయ రైల్వేకు ఓ విషయంలో సోనూ సూద్ క్షమాపణలు చెప్పారు. రైలులో మెట్లపై కూర్చుని ప్రయాణిస్తున్న [వీడియో](url) ఆధారంగా.. రైల్వే శాక సోనూ సూద్‌ని మందలించింది. ‘సోనూ గారూ, మీరు ఎందరికో ఆదర్శప్రాయులు. అలా మెట్లపై కూర్చిన ప్రయాణించడం ప్రమాదకరం. దీనివల్ల తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అని ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. రైల్వేకు క్షమాపణలు చెబుతూ సోనూ సూద్ బదులిచ్చారు. ‘ఎంతో మంది పేదల బతుకులు ఈ డోర్‌ … Read more

    యాత్రను ఆపడానికి కోవిడ్ ఒక సాకు: రాహుల్

    కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నేను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నాకు లేఖ రాశారు. కరోనా ప్రొటోకాల్ అంటూ అందులో ప్రస్తావించారు. కానీ, నా యాత్రను బంద్ చేయించడానికి వారికొచ్చిన కొత్త ఆలోచన ఇది. ఇలాంటి సాకులన్నీ యాత్రను అడ్డుకోవడానికే. వాస్తవానికి యాత్ర వల్ల వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్‌లో నడుస్తోంది. #WATCH | … Read more

    కొత్త వేరియంట్లతో జాగ్రత్త.. సుమీ

    ఇండియాలో కరోనా మరలా కోరలు చాస్తోంది. ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యాక్సినేషన్ చేపట్టినా కానీ కరోనా మహమ్మారి మాత్రం ఇండియన్స్ ను వదిలి వెళ్లడం లేదు. ఈ మధ్య కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చాలా ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఒక శాతం ఉన్న పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో అందరూ కంగారు పడుతున్నారు. కరోనా రక్కసి పూర్తిగా పోలేదని కేవలం తన రూపును మాత్రమే మార్చుకుంటూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని … Read more