28నుంచి ఖాతాల్లో రైతుబంధు
తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 28 నుంచే రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రి మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంక్రాంతి వరకల్లా యాసంగి రైతుబంధు నిధుల జమ ప్రక్రియ పూర్తికావాలని సూచించారు. ఈ మేరకు సుమారు రూ.7,600 కోట్లు ఖర్చు వెచ్చించనున్నారు. ఆరోహణా క్రమంలో రైతులకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. తొలుత ఒక ఎకరం ఉన్నవారితో నిధుల జమ మొదలవుతుంది. పెట్టుబడి సాయం కింద ఏటా రెండు దఫాలు రైతుబంధు … Read more