• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక అత్యాచారం

    ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. సిగరెట్లతో వాతలు పెట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఇంట్లోకి ఐదుగురు దుండగులు రాత్రి సమయంలో పక్కింటి పై కప్పు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. మహిళకు మత్తుముందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం వారు ఆమె కాళ్లు చేతులు కట్టేసి సిగరెట్లతో వాతలు పెట్టి సామూహిక అత్యాచారం చేశారు.

    అన్నం పెట్టిన అమ్మాయిపైనే అత్యాచారం

    ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. బిహార్‌కు చెందిన ధర్మేందర్, ఓ బాలిక వారం రోజులుగా అద్దె ఇంట్లో ఊంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేందర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారందరికీ బాలిక వంట చేసి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత ధర్మేందర్‌ను బయటకు గెంటేసి ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.