• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఆసీస్‌తో భారత్ తొలి టీ20

    నేడు ఆసీస్‌తో భారత్ విశాఖలో తొలి టీ20 మ్యాచ్ అడనుంది. పంచకప్‌లోని భారత్‌ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌ ఆడబోతున్నారు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఈ సిరీస్‌లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. ఈ టీ20లో భారత జట్టులో ఇషాన్‌ (వికెట్‌కీపర్‌), యశస్వి, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, అక్షర్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌/అవేష్‌, ముకేశ్‌ ఉన్నారు.

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. విశాఖలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న ఆసీస్ భారత్‌తో తలపడనుంది. ఈనేపథ్యంలో 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

    పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్!

    అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్‌ పదాన్ని ప్రవేశపెట్టాలని NCERT నిర్ణయించింది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్‌ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్‌ సి.ఇసాక్‌ తెలిపారు. ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. 7 వేల ఏళ్లనాటి గ్రంథాల్లోనే భారత్‌ పేరు ఉన్నట్లు చెప్పారు.

    పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌

    దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలని NCERT పేర్కొంది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని వెల్లడించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని NCERT వెల్లడించింది.

    దేశంలోకి 70 మంది ఉగ్రవాదులు!

    నకిలీ పాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నాయి. వీరంతా ఐఎస్‌ఐ, జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రం బంగ్లాదేశ్‌ సరిహద్దును అప్రమత్తం చేసింది. అటు భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలకు ఆదేశించింది.

    భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

    అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాక్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. ఆయనతో పాటు 60 మంది జర్నలిస్టుల కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా అష్రష్ మట్లాడుతూ “నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందుకు చాలా సంతోషంగా ఉంది’ అని … Read more

    నేడు తలపడనున్న టీమ్స్ ఇవే

    క్రికెట్ ప్రపంచ కప్‌- 2023లో భాగంగా నేడు ఉదయం 10:30 గంటలకు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడనున్నాయి. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనుండగా, సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    చైనా వ్యక్తిని రక్షించేందుకు భారత్ సాహసోపేత ఆపరేషన్

    ఓ నౌకలో నడి సముద్రంలో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ఓ వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది అక్కడ నుంచి దగ్గరలోని భారత్ కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం పంపించారు. వెంటనే అలర్టైన కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిమ్మచీకట్లో హెలికాప్టర్‌లో బయలుదేరి నౌకలో ఉన్న చైనా వ్యక్తిని ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో చైనా నుంచి రీసర్చ్ నౌక సముద్రం మీదగా యూఈఏ వెళ్లోంది. In a … Read more

    ఏక్తాకు జాబ్ ఆఫర్ చేసిన ట్రూ కాలర్

    నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యువతికి ట్రూ కాలర్ సీఈవో బాసటగా నిలిచారు. కెనడాలో ఉంటున్న ఏక్తాను ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని ఓ యూట్యూబర్ ప్రశ్నించారు. దీంతో ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ ఏక్తా బదులివ్వడం దుమారం రేపింది. దేశాన్ని వదిలేయడం డ్రీమా అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో విమర్శలు పట్టించుకోవద్దని సీఈవో ఏక్తాకు సూచించారు. చదువు పూర్తయ్యాక ట్రూ కాలర్‌‌లో చేరొచ్చని జాబ్‌ ఆఫర్‌ చేశారు. Sad that we don’t get to see sunrise … Read more