• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ఖాజీపేట నుంచి పూణె వరకు కొత్తగా మరో ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచే ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పూణె- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఖాజీపేట వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో వరంగల్, జనగామ, భువనగిరితో పాటు మరికొన్ని జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.