భారత్లో పెరుగుతున్న హీట్వేవ్స్
ఈ శతాబ్దంలో వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. భవిష్యత్తులో దేశం మరింత తరచుగా హీట్వేవ్లను చూడవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఉష్టోగ్రత పెరగడం కారణంగా సంభవించే మరణాలు తగ్గాయని పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వేడిగాలులు సాధారణంగా ఉంటాయని ప్రభుత్వం చెప్తుంది. దీనికి కారణం వాతావరణ మార్పులేనని వెల్లడించింది. హిందూ మహాసముద్రం వేడెక్కడం, భవిష్యత్తులో సంభవించే జరిగే ఎల్ నినో సంఘటనలు భారతదేశంపై మరింత తరచుగా హీట్ వేవ్స్కు తీయవచ్చని హెచ్చరించింది. గత రెండు దశాబ్దాలుగా వర్షాకాలంలో సగటు ఉష్ణోగ్రతలు … Read more