• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లి మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లిన కుమారులు

    మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. షాహ్‌దోల్ జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహాన్ని ఆమె కుమారులు బైక్‌పై తీసుకెళ్లారు. ప్రభుత్వ వాహనం రాదని చెప్పగా, ప్రైవేటు శవవాహనంలో తమ గ్రామానికి తీసుకెళ్లాలంటే రూ.5 వేలు ఆడిగినట్లు వారు పేర్కొన్నారు. దీంతో అంత నగదు ఇవ్వలేమని, రూ.100కు చెక్కపలక కొనుగోలు చేసి దానిపై చుట్టి, 80 కిలోమీటర్ల దూరంగా ఉన్న వారి గ్రామానికి తీసుకెళ్లారు. గోదారుకి చెందిన జైమంత్రి ఛాతీ నొప్పితో జిల్లా ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ … Read more