• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింగిరేణి కార్మికులకు బోనస్ ఎంతంటే?

    సింగిరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు బోనస్ కింద రూ.711 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు బోనస్ అందనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ‘సింగరేణిలో 43 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వారి ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు నుంచి బోనస్‌ ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తాం’ అని ప్రకటించింది. రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

    సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

    సింగరేణి కార్మికులకు ఆ సంస్థ చైర్మన్ శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంస్థ లాభాల్లో వాటా ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు.. దసరా కానుకగా ఈ నెల 16న రూ.711.18 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సంస్థకు వచ్చిన రూ.2222.46 కోట్ల లాభాాల్లో కార్మికులకు 32 శాతం ఇస్తామన్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మేర బోనస్ అందుతుందని శ్రీధర్ తెలిపారు.