• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 8 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 71,361 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,579 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని మొత్తం 28 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 76,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 32,238 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకటేశ్వర స్వామీ హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 10 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి కల్యాణవేదిక వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 41,575 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.