• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘనంగా APL ప్రారంభం: శ్రీలీల సందడి

    విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL)-2 ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టోర్నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలల సందడి చేసింది. ఆటగాళ్లను పరిచయం చేసుకుని మైదానం మొత్తం కలియదిరిగింది. శ్రీలీలను చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. కాగా ఈ రోజు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 12 రన్స్ తేడాతో బెజవాడపై కోస్టల్ రైడర్స్ టీమ్ విజయం సాధించింది. Present #Sreeleela is in #Vizag madhuravada stadium#GunturKaaram pic.twitter.com/umx2Uq1oad … Read more

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన

    విజయనగరం-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ను మూడేళ్లలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు వేసినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తుకు వచ్చేవని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారబోతోందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఏపీకి కేంద్ర బింధువుగా మారబోతోందని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా సెప్టెంబర్‌ నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ?Welcome to Visakhapatnam International Airport by GMR Group #VizagInternationalAirport#Vizag#VizagInfra#AndhraPradesh#AndhraAirports#GMRAirport#Bhogapuram#BhogapuramAirport#YSJagan#Modi#CBN#PawanKalyan#Hyderabad #Vizianagaram pic.twitter.com/9b9Pfvpm4t — Andhra Updates (@UpdatesofAP) May 2, 2023

    వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    రవితేజ క్యారెక్టర్ వేరే లెవెల్; చిరంజీవి

    ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మాస్ మహరాజా క్యారెక్టర్ వేరే లెవెల్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. రవితేజ నటన ఈ చిత్రానికే హైలెట్ అవుతుందని చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా పక్కా కమర్షియల్ అని చెప్పారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి తీవ్రంగా శ్రమించారని తెలిపారు. శృతిహాసన్, కేథరిన్ నటన అద్భుతమన్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.