• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒంగోలులో టీడీపీ vs వైసీపీ

    ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీలోని ఒంగోలులో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలులోని సెయింట్ థెరిసా పోలింగ్ సెంటర్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘర్షణలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంగోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ దామచర్ల జనార్థన్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.